Sunday, September 15, 2024

TG | షూట‌ర్ ఈషా సింగ్‌కు సీఎం రేవంత్ అభినంద‌న‌లు..

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన అమెచ్యూర్ షూటర్ ఈషా సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ అభినంద‌నించారు. ఈ నెల జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ బయలుదేరిన ఆమె.. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె ఒలింపిక్ పతకం సాధించి దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement