Friday, October 18, 2024

TG – మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరి కొద్దిసేపట్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరగనుంది.

ఈ భేటీలో ప్రధానంగా మూసీ సుందరీకరణ, హైడ్రాపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. అనంతరం మూసీ, హైడ్రాపై భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు.

బాధితుల తరుపున ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ కోర్టుల్లో కేసులు వేసింది. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. బాధితులతో కలసి ప్రత్యక్ష పోరటాం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement