Friday, September 20, 2024

TG – నేడు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి పర్యటన

నేడు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొననున్నారు.

భట్టి షెడ్యూల్

..*ధర్మారం మండలం కటికెనపల్లి,మేడారం గ్రామాల విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన..

*ధర్మారం మార్కెట్ యార్డులో ధర్మపురి నియోజకవర్గ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం బహిరంగసభ..

- Advertisement -

*మధ్యాహ్నం 2:15 కి జూలపల్లి మండలం, కాచాపూర్ గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన.

.*మధ్యాహ్నం 2:30 గంటలకు పెద్దపల్లి మండలం, రంగాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

.*మధ్యాహ్నం 2:45 నిమిషాలకు పెద్దపల్లి మండలం, రాఘవపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

.*మధ్యాహ్నం 3:00 గంటలకు.. ఆర్డీవో కార్యాలయం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

.* మధ్యాహ్నం 3:15 నిమిషాలకు.. పెద్దపల్లి పట్టణం జెండా చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement