Monday, October 21, 2024

TG Assembly – సమావేశాలకు నేడు ఆఖరి రోజు … జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్న రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు నేడు ఆఖరి రోజు. తొమ్మిదో రోజైన నేడు అసెంబ్లీ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. .

ఇక, ఈరోజు ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు.

నేటి సమావేశంలో భాగంగా ధరణి పోర్టల్‌పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement