Saturday, October 19, 2024

TG – 180 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కూసుమంచి, (ఆంధ్రప్రభ ).మండలంలోని మల్లేపల్లి గ్రామం వద్ద అక్రమంగా డీసీఎం వాహనంలో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం నేలకొండపల్లి మండల కేంద్రంలో 30 క్వింటళ్ల రేషన్ బియ్యం లోడ్ లను శనివారం తెల్లవారుజామున కూసుమంచి పోలీసులు, టాస్క్ పోర్స్ సిబ్బంది సంయుక్తంగా అదుపులోకి తీసుకోని కూసుమంచి పోలీస్ స్టేషన్ కు డిసిఎం ను కొండపల్లి పోలీస్ స్టేషన్ కు బొలెరో వాహనాలను తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement