Tuesday, September 17, 2024

TG: డాక్టర్ నిర్లక్ష్యంతో బాలుడి మృతి..

వరంగల్: డాక్టర్ నిర్లక్ష్యంతో భూక్యా జీవన్ (13) మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే హన్మకొండ బాల సముద్రంలోని చక్రవర్తి హాస్పిటల్ లో జ్వరంతో బాలుడు చేరాడు. అయితే బాలుడికి ప్లేట్ లెట్స్ 1,90,000 ఉన్న కూడా.. డబ్బులు లాగాలనే.. కావాలనే త‌మ కుమారుడికి ఇంజక్షన్ ఇచ్చి డాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు తీశారని తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

బాలుడి మృతితో మాణిక్యం తండా ఎల్లయ్య గూడెం, చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement