Saturday, September 21, 2024

Telangnana – వానతో పాటే పిడుగులు – ఆరుగురు దుర్మరణం

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గడిచిన 24 గంటలలో ఆరుగురు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. గద్వాల జిల్లా క్యాతూర్ లో వేముల రాజు(40), గట్టు మండలంలో నల్లారెడ్డి(30), మల్దకల్ లో ఆదిలక్ష్మి (15) బలయ్యారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కార్తీక్(15), పెద్దపల్లి జిల్లా పందులపల్లిలో నారాయణ(58), మంచిర్యాల జిల్లా బిట్టుర్పల్లిలో భాస్కర్ గౌడ్ మృతి చెందారు. కాగా వాతావరణ శాఖ తెలంగాణకు మరో నాలుగు రోజులు వర్ష సూచన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement