Saturday, October 5, 2024

Telangana – గ్రూప్-2 షెడ్యూల్ విడుదల

డిసెంబ‌ర్ 15, 16 తేదిల‌లో ఎగ్జామ్స్
రెండు సెష‌న్ ల‌లో ప‌రీక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ మేర‌కు టిజిపిఎస్సీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..

ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ
డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement