Tuesday, October 22, 2024

Telangana – పిడుగుపాటుకు తండ్రి, కుమార్తె దుర్మరణం

కామేపల్లి, ( ఆంధ్ర ప్రభ న్యూస్): పిడుగుపాటుకు గురై తండ్రి కూతురు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని అడవి మద్దులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అడవి మదనపల్లి గ్రామానికి చెందిన చింతల లింగస్వామి ఆయన కుమార్తె పత్తి చేనులో మంగళవారం పత్తి తీస్తుండగా పిడుగు పడింది.. దీంతో తండ్రితో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement