Saturday, September 21, 2024

Telangana – రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాదు : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్‌ సహా మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతకుమారి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

కాగా, ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ, , రేవంత్ రెడ్డి స్వయంగా పలకరించారు.

- Advertisement -

మరోవైపు.. ఎట్‌ హోం కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి హాజరయ్యారు.

ఇక, ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు దూరం గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement