Monday, July 8, 2024

New CEO – తెలంగాణ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ గా సుద‌ర్శ‌న్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత సీఈవో వికాస్‌రాజ్‌ను ఈసీ రిలీవ్‌ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్‌రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement