Monday, September 16, 2024

ఇన్నోవా కారు, 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం.. పోలీసుల అదుపులో స్మ‌గ్ల‌ర్ల ముఠా..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా పోలీసుల‌కు చిక్కింది. ఈ ముఠా నుంచి దాదాపు నాలుగు క్వింటాళ్ల‌ విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేస‌కున్న‌ట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఒక ఇన్నోవా వెహికల్ ను కూడా సీజ్ చేశారు. స్మ‌గ్లింగ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీక‌రించ‌లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement