సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మీతాసబర్వాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని 178పోలింగ్ బూత్లో ఆమె ఓటును వేశారు. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, యువత ఓటింగ్లో ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement