Sunday, October 20, 2024

Breaking News – గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం

శంషాబాద్…..అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దత్తాత్రేయ కాన్వాయి తో బయలు దేరారు. అయితే కాన్వాయి కి ఒక వ్యక్తి అడ్డు రావడం తో ముందు కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న మూడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి . ఈ ప్రమాదం లో దత్తాత్రేయ ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితం గా బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement