Saturday, September 14, 2024

Yadadri | రెండవ దశ రుణమాఫీ.. 16,143 మంది అర్హులు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండవ దశ రుణమాఫీని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జిల్లాలో 17మండలాల్లో 16,143 మంది రైతులకు గాను రూ.165,87,29,511 లు మాఫీ జరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు.

మండలం రైతులు అమౌంట్
అడ్డగూడూరు2662,87,82,461
ఆలేరు 709 7,22,12,503
ఆత్మకూర్ (ఎం) 453 4,62,11,885
భువనగిరి 935 9,63,69,120
బీబీనగర్ 617 6,20,22,209
బొమ్మలరామారం775 7,64,51,724
చౌటుప్పల్ 1693 17,72,65,305
గుండాల 930 9,58,56,759
మోటకొండూర్ 913 8,29,50,041
మోత్కూర్ 1142 1,22,93,0015
నారాయణపురం 9991,01,38,922
పోచంపల్లి 900 9,87,65,768
రామన్నపేట 1224 12,39,17,732
తుర్కపల్లి 1058 11,38,40,792
రాజాపేట 843 8,93,74,674
వలిగొండ 1675 16,97,62,050
యాదగిరిగుట్ట 676 6,67,76,238
ఇతరులు 335 3,38,50,613
మొత్తం16,143165,87,29,511 /-
Advertisement

తాజా వార్తలు

Advertisement