Monday, July 1, 2024

TS: గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కానున్న రేవంత్ రెడ్డి…

హైద‌రాబాద్ : మరికాసేపట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్ల‌నున్నారు.. ఆయ‌న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో భేటీ కానున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చ జ‌ర‌ప‌నున్న‌ట్లు స‌మాచారం..

అలాగే వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వం గ‌వ‌ర్న‌ర్ ఆమోదముద్ర కోసం గ‌వ‌ర్న‌ర్ ను రేవంత్ క‌లవ‌నున్నారు. ఇదే స‌మ‌యంలో మంత్రివ‌ర్గ విస్త‌రణ‌ఫై కూడా గ‌వ‌ర్న‌ర్ తో రేవంత్ స‌మాచారం పంచుకోవ‌చ్చ‌ని అంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement