Thursday, September 19, 2024

RR: ఆలంపల్లి-గిరిగంటిపల్లి మధ్య రాకపోకలు బంద్..

వికారాబాద్, ఆగస్టు 31 ( ప్రభ న్యూస్): శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం కారణంగా పాలంపల్లి నుండి గిరిరెడ్డిపల్లి మధ్య గల మార్గం పూర్తిగా నీటితో నిండిపోయింది.

ప్రధానంగా ఆలంపల్లి వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి మధ్య నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆలంపల్లి-గిరిరెడ్డిపల్లి మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఇరుపక్కల రాకపోకలను నిషేధిస్తున్నట్టు వికారాబాద్ టౌన్ సిఐ నాగరాజ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి భారీగా ప్రవహిస్తున్న నీటి వద్దకు వెళ్లవద్దని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement