Thursday, September 12, 2024

Vikarabad: ఎస్సీ వర్గీకరణ సమంజసం కాదు..

వికారాబాద్, ఆగస్ట్ 21 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై మాల మహానాడు నాయకులు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ భారత్ బంద్ లో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తూ బస్సులను మాలల ఐక్యవేదిక నాయకులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement