Thursday, September 12, 2024

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ..

షాబాద్, ప్రభ న్యూస్ : బుధవారం ఆయన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయ‌న‌కు నిర‌స‌న సెగ తగిలింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు.

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న భీమ్ భరత్‌ వర్గాన్ని తన వెంట కలుపుకుని పోవట్లేదంటూ ఫైర్ అయ్యారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డామని నేడు ఎమ్మెల్యే అవ్వగానే పాత నాయకులను ఎలా మర్చిపోతారంటూ ఆయనను ప్రశ్నించారు. పోలీసులు ఇరు వర్గాలను సంజాయించిన ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement