Friday, September 6, 2024

TG: మైసమ్మ గూడలో మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యే..

(ప్రభ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో) : మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడలో వన మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.

తమవంతుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్ ప‌ర్సన్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement