Friday, October 18, 2024

మాడుగులలో మంత్రి సబితా రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌..

కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అందుగుల గ్రామంలో 33/11kv సబ్ స్టేషన్, రైతు వేదిక భవనం ప్రారంభోత్సవం, బ్రాహ్మణపల్లి, కలకొండ గ్రామాలలో 33/11kv సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement