Thursday, September 12, 2024

Vikarabad: భారీ చోరీ.. 20తులాల బంగారం, 30 తులాల వెండి మాయం..

పెద్దేముల్ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో భారీ చోరీ జరిగింది. మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో బుధవారం యాదగిరి గుట్టకు వెళ్లిన గోపాల్ రెడ్డి కుటుంబం గురువారం రాత్రి 12:30 కు రుద్రారం ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉండడం చూసి కంగుతిన్నారు.

20తులాల బంగారం, 30తులాల వెండి ఎత్తుకెళ్లినట్టు గోపాల్ రెడ్డి తెలిపారు. వెంటనే పోలీసులకు గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో తాండూరు రూరల్ సిఐ అశోక్ గౌడ్, పెద్దేముల్ ఎస్ఐ గిరితో కలిసి సంఘటన స్థాలానికి చేరుకొని డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement