Friday, September 20, 2024

RR: రూ.73లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం… జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్, జూన్ 6 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసి 73 లక్షల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్టు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు. 2024 సంవత్సరంలో 43లక్షల క్వింటాళ్ల విలువైన నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించినా తప్పనిసరిగా కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement