Friday, September 20, 2024

RR: ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ చేసిన‌ ఎమ్మెల్సీ ప‌ట్నం

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్, సెప్టెంబర్ 17: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతం, అదనపు కలెక్టర్లు విజయెందర్ రెడ్డి , రాధికా గుప్త, మేడ్చల్ డి.సి.పి కోటి రెడ్డి , అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement