Friday, October 18, 2024

TG: నేవీ రాడార్​ ప్రాజెక్టు పనులకు రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన..

వికారాబాద్​ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్​ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్ శంకుస్థాపన చేశారు​. ఈకార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,నావీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement