Friday, October 11, 2024

Pranahita River – ఆదిలాబాద్ జిల్లాలో మ‌రొక‌రు గ‌ల్లంతు


ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్ర‌వాహిస్తున్న‌ది. దహేగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన కొట్రంగి సంతోష్ (35) ఆదివారం బహిర్భూమికి వెళ్లి వాగు ఉధృతిలో కొట్టుకుపోయాడు. గల్లంతైన సంతోష్ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement