Wednesday, October 16, 2024

TG: రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పొదెం వీరయ్య…

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ కార్యాలయంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో పాటు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు,7 మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement