Friday, September 20, 2024

TG: కొనసాగుతోన్న మదర్ డెయిరీ పోలింగ్…

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : మదర్ డెయిరీ (నార్ముల్) ఎన్నికలు శుక్రవారం హోరాహోరీగా కొనసాగుతున్నాయి. 296 ఓట్లకు గాను ప్రస్తుతం 290 ఓట్లు పోలయ్యాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ చైర్మెన్లు క్యాంప్ నుంచి నేరుగా తరలివచ్చారు. ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల సరళీని పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement