Tuesday, July 2, 2024

One More – కాంగ్రెస్ లోకి మ‌రో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ….హ‌స్తం గూటిలో కాలె యాద‌య్య‌..

కాంగ్రెస్ గూటిలోకి మ‌రో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిపోయారు.. ఇప్పటికే పోచారం, సంజ‌య్ కుమార్ లు హ‌స్తం తీర్థం తీసుకోగా తాజాగా చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా ఆ పార్టీలో చేరారు.. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో నేడు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సిఎం రేవంత్ రె్డ్డి పార్టీ కండువా క‌ప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement