Sunday, September 8, 2024

kamareddy: పోస్టాఫీస్ లో రూ.25 లకే త్రివర్ణపతాకం

జుక్కల్,(కామారెడ్డి) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ దేశభక్తితో సగర్వంగా జరుపుకోవడానికి తపాలా శాఖ హర్ ఘర్ తీరంగా కార్యక్రమం ద్వారా కేవలం రూ.25 లకే త్రివర్ణ పతాకం అందచేస్తుంది. ప్రతి పోస్టాఫీస్ లో త్రివర్ణ పతాకాలు అందుబాటులో ఉన్నాయని జుక్కల్ సబ్ పోస్ట్ మాస్టర్ షేక్ షకీల్ తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement