Tuesday, October 29, 2024

NZB | కొత్త‌ కమిషనర్ గా దిలీప్ కుమార్…

నిజామాబాద్ ప్రతినిధి : (ఆంధ్రప్రభ) : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మందా మకరంద్‌ను హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

మంద మకరంద్ స్థానంలో….. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్ నిజామాబాద్ కొత్త‌ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement