Monday, October 21, 2024

Nirmal : బిట్ కాయిన్ మోస‌గాళ్లు ఐదుగురు అరెస్టు… ఎస్పీ డా.జానకి షర్మిల

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, నిర్మ‌ల్ : బిట్ కాయిన్ ఆన్ లైన్ గేమ్ తో మోసాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ని, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి ఆమె వివరాలను వెల్లడించారు.

జిల్లాలో కడెం నుండి ప్రారంభించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి ప‌ని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించార‌ని తెలిపారు. ఈ వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేద‌ని, లక్ష రూపాయలు చేతులు మారినట్లు చెప్పారు. ఈ కేసును విచారించ‌డంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి పోలీసు అధికారుల‌ను అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement