Friday, September 6, 2024

NLG: ఎలక్ట్రానిక్, మొబైల్ షాప్ లో చోరీ…

భువనగిరి, జులై 22 (ప్రభ న్యూస్) : భువనగిరి పట్టణ కేంద్రంలోని వీటి ఎలక్ట్రానిక్, టచ్ మొబైల్ షాపులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు షాపులను పగులగొట్టి అందులో ఉన్న పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లను దొంగిలించారు. సుమారు రూ.35 లక్షల వరకు చోరీ జరిగినట్లు తెలిపారు. పట్టణ పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా వివరాలను సేకరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement