Tuesday, September 17, 2024

TG | ఉరివేసుకుని రైతు ఆత్మహత్య..

రాజాపేట, (ప్రభన్యూస్ ) : ఉరివేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని బసంతాపురం గ్రామానికి చెందిన మెండు బుచ్చిరెడ్డి (50) వ్యవసాయ బావి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement