Friday, September 20, 2024

NLG: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య…

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామం ఎస్ఆర్ఎస్ సి కాలువ వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణ హత్య చేసి పడేసిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement