Saturday, October 26, 2024

TG | బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ వద్దిరాజు..

బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ సంఘం చైర్మన్‌గా బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంపీ రవిచంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement