Saturday, September 14, 2024

HYD: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. కేటీఆర్ పరామర్శ..

ఎల్బీనగర్, జులై 17 ప్రభ న్యూస్ : ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇవాళ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్ సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement