Thursday, September 12, 2024

TG: వరద ప్రాంతంలో పర్యటించిన మంత్రి తుమ్మల..

తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు ఏకధాటిగా పడుతుండటంతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. అయితే ఇవాళ థంసలాపురం కాలనీలోని వరద ముప్పునకు గురైన ప్రాంతలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటించారు. వరద బాధితులతో మంత్రి మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో తక్షణమే పరిష్కరించాలని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement