Friday, September 27, 2024

సింగరేణిలో గని ప్రమాదం.. పోలీస్ భారీ బందోబస్తు

ప్రమాదం జరిగిన సింగరేణి గని వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరిఖని ఏసీపి గిరి ప్రసాద్ బందోబస్తును పర్యవేక్షిస్తుండగా సిఐలు శ్రీనివాస్, సతీష్, లక్ష్మీనారాయణ, ఎస్ఐలు చంద్రకుమార్, రాములు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రెస్క్యూ సిబ్బంది కార్మికులను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు ఏసిపి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement