Tuesday, September 17, 2024

WGL: మేడారం సమ్మక్క ప్రధాన పూజారి ముత్తయ్య మృతి…

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య (50) అనారోగ్యంతో ఇవాళ‌ ఉదయం మృతిచెందారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలిస్తున్న‌ సమయంలో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తయ్యకు కొడుకు, కుతురు ఉన్నారు. దీంతో మేడారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement