Friday, October 18, 2024

యాసిడ్ దాడి మ‌హిళ చికిత్స పొందుతూ మృతి

మెదక్ : అల్లదుర్గం యాసిడ్ దాడి బాధితురాలు మృతి చెందింది. టేక్మాల్ మండలం మార్కాపురం తండా వాసికి చెందిన మహిళపై రెండు రోజుల క్రితం సంతలో యాసిడ్ దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక ఆస్పత్రిలో మెరుగైన వైద్యం కోసం చేర్పించారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మహిళ పై దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీసులు నిందితుల‌ను గుర్తించ‌లేక‌పోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement