Thursday, September 12, 2024

Manuguru – మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ , బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రధాన రహదారిపై ధర్నా కు దిగారు. మణుగూరు పూల మార్కెట్ సెంటర్లో ఆయన బైఠాయించారు. దీంతో ఆయనను ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement