Thursday, September 19, 2024

పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్

‌కోయిలకొండ : మండలంలోని అంకిళ్ల , అయ్యవారి పల్లి , దమాయ పల్లి గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి , స్మశాన వాటికలు , నర్సరీలను జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ పవర్‌ నందలాల్‌ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు.అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్న పామాయిల్‌ మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యుఓఆర్‌డి హమద్‌ , సర్పంచ్‌లు రజిత , రవీందర్‌ రెడ్డి , హనుమంతు యాదవ్‌ , సెక్రట రీ శ్రీధర్‌ రెడ్డి, సురేష్‌ , టెక్నికల్‌ అసిస్టెంట్‌ రామకృష్ణా రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement