Wednesday, September 25, 2024

Leopard : నారాయణపేట జిల్లాలో చిరుత మృతి..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నారాయ‌ణ‌పేట : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావు పల్లి గ్రామ సమీపంలోని తాటిగుట్టపై చిరుత పులి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన వెలుగు చూసింది.

చెరువులో నీరు తాగడానికి వచ్చిన సమయంలో ఏదైనా జంతువు దాడి చేసి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ‌స్థుల స‌మాచారం మేర‌కు సంఘటన స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకుని చిరుత మృతిపై విచారణ చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement