Monday, July 1, 2024

Last Rites – రేపు డీఎస్ కు పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

నేడు మరణించిన పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ కు (డీఎస్‌). పార్ధీవ దేహానికి అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు. నిర్వహించనున్నారు. ఈ మేరకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

సీఎస్‌ను ఆదేశించారు. రేపు డీఎస్ స్వస్థలం నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement