Tuesday, October 22, 2024

ADB | కొమురంభీం ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి… ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 22 (ఆంధ్ర‌ప్ర‌భ ) : కొమురం భీం ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి అన్నారు.

ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం జయంతి సందర్భంగా మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ లో వారి విగ్రహానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సి.వి.ఎన్ రాజు, కౌన్సిలర్లు, పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement