Tuesday, October 15, 2024

KHM: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి..

కరకగూడెం, జులై 18 (ప్రభ న్యూస్) : మండలంలోని అనంతారం గ్రామ పంచాయితీలో కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప సాకేత్ (17) అనే యువకుడు మృతిచెందాడు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మాపురం పంచాయితీలో మొగిలితోగు గ్రామ సమీపంలోని ఒక రైతుకు చెందిన మోటర్ పనుల నిమిత్తం పనులకు వచ్చిన సాకేత్ విద్యుత్ షాక్ తో అక్కడే కింద పడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడి నుంచి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే సాకేత్ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement