Tuesday, September 17, 2024

Khammam – వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిత్యావసరాల పంపిణీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం సిటీ : మున్నేరు వ‌ర‌ద బాధితుల‌కు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు. ఖమ్మం పద్మావతి కాలనీలో వరద బాధితులకు నిత్యావసరాలు, దప్పట్లు, బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, స్థానిక కార్పోరేటర్ తోట గోవిందమ్మ, మాజీ కార్పొరేటర్ తోట రామారావు, బీఆర్ఎస్ యూత్ లీడర్ తోట రమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement