Wednesday, July 3, 2024

Shad Nagar ఫ్యాక్టరీలో పేలుడు – కెసిఆర్ దిగ్భ్రాంతి

షాద్ నగర్ లోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుమంది మృతి చెందడం, పలువురు గాయపడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరణించిన కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపి, సంతాపం ప్రకటించారు.మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement