Thursday, September 5, 2024

TS: శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే..

ఆంధ్రపదేశ్ రాష్టంలోని పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ… పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement